Header Banner

కేబినెట్‌లో రాజధాని ప్రణాళిక ఆమోదం.. టెండర్లకు ఓకే..! నిర్మాణ పనులకు శ్రీకారం!

  Fri Mar 14, 2025 15:12        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నవనగరాల నిర్మాణ శంకుస్థాపనను ఏప్రిల్ 15 నుంచి 20 లోగా ప్రధానమంత్రి చేతుల మీదుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రూ.37,702 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు తెరిచిన ప్రభుత్వం, రాజధాని నిర్మాణ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 17న కేబినెట్‌ ఆమోదం తర్వాత కాంట్రాక్టు ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు అందజేయనున్నారు. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే కాంట్రాక్టు ఏజెన్సీలు పనులు ప్రారంభించనున్నాయి. తొలిదశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.64,721 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం, ఈ నిర్మాణాలకు అవసరమైన నిధులను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.


ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravsi #amaravathi #constructions #budget #todaynews #flashnews #latestnews